ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

Jul 4, 2024 - 20:20
 0  8
ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

న్యూ ఢిల్లీ:జులై 04: టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. 

గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. 

ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినం దించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333