పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడుతున్న. సిబ్బంది

Dec 11, 2025 - 13:00
 0  6
పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడుతున్న. సిబ్బంది

 జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : కేటిదొడ్డి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న  సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడ్డారు. మళ్ళీ వంట చేసే వరకు వేచి ఉండాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. గద్వాల, ధరూర్ గట్టు, కేటిదొడ్డి  మండలాల్లో జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధులు నిర్వర్తించడానికి 974 పీఓలు, 1,236 ఓపీఓలను నియమించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333