ప్రతి నీటి బొట్టు ను రక్షించుకుందాం ఎంపీ ఓ మారయ్య

Mar 22, 2024 - 19:24
Mar 22, 2024 - 21:25
 0  163
ప్రతి నీటి బొట్టు ను రక్షించుకుందాం ఎంపీ ఓ మారయ్య

తిరుమలగిరి 23 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ప్రతి నీటి చుక్కను ఓడిసిపట్టి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పై ఉందని వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎంపీవో మారయ్య మాట్లాడుతూ  నీరు ఉంటేనే జీవకోటి మనగడం సాధ్యం ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకుందాం. భావితరాల భవిష్యత్తుకు భరోసాను కల్పిద్దాం  ఇట్టి కార్యక్రమంలో ,  కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034