నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ కేసు విచారణ

Sep 25, 2024 - 15:48
 0  2
నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ కేసు విచారణ

బీజేపీ పార్టీ రిజర్వేషన్లను తీసేసేందుకు యత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత.

దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్ రెడ్డిపై కేసు నమోదు.

ఇవాళ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ కేసుపై విచారణ.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333