నూతన మండల విద్యాధికారిగా గురవయ్య..

Sep 25, 2024 - 19:01
Sep 25, 2024 - 19:02
 0  3
నూతన మండల విద్యాధికారిగా గురవయ్య..

(సెప్టెంబర్ 25,తెలంగాణ వార్త చిలుకూరు) ,సూర్యాపేట జిల్లా  చిలుకూరు మండలం విద్యాశాఖ  అధికారిగా బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య బాధ్యతలను స్వీకరించగా ఆయనను చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కరుణాకర్ రెడ్డి, ఆదినారాయణ , కోదండ రామయ్య,  శ్యాంసన్ ,తేజ , కవిత,సాయి   గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ గవిని ఆంజనేయులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యాపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తేవలసిందిగా కోరారు అందరి సహకారంతో ముందుకెళతానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333