నూతన ఎంపీవోగా కె. మారయ్య 

Aug 1, 2024 - 20:31
 0  9
నూతన ఎంపీవోగా కె. మారయ్య 

నాగారం ఆగస్టు 01:- నాగారం మండల ఎం పి డి ఓ కార్యాలయంలో నూతన ఎం పి ఓ గా కె.మారయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుమలగిరి మండలము లో పనిచేసే బదిలీపై ఇక్కడికి వచ్చారు.గతంలో ఇక్కడ ఎంపీ ఓ గా పనిచేసిన దారా శ్రీనివాస్ మునగాలకు బదిలీ అయినట్లు తెలిపారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333