నర్సులకు ఆయాలకు మెమొంటోలు శాలువాలతో సన్మానం

శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆధ్వర్యంలో

Mar 9, 2025 - 18:55
Mar 9, 2025 - 18:56
 0  3
నర్సులకు ఆయాలకు మెమొంటోలు శాలువాలతో సన్మానం

ఖమ్మం నగరంలో శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు జరిగాయి . హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు డాక్టర్ చిర్రా బాబురావు దంపతులు హాస్పటల్ మహిళా స్టాప్ కి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు , ఆయాలకు మెమొంటోలు శాలువాలతో సన్మానించినారు . ఈ కార్యక్రమంలో సత్యవతి , రాధా , సరూప , అలివేలు , అప్రోజా , సంధ్య , నాగరాణి , జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333