త్రాగునీరు అందించండి మహాప్రభువు.

Feb 26, 2026 - 14:33
Feb 26, 2026 - 15:03
 0  1
త్రాగునీరు అందించండి మహాప్రభువు.

జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- పట్టణం తొమ్మిదవ వార్డ్  రాఘవేంద్ర కాలనీలో గత కొన్ని రోజులుగా త్రాగు నీరు సరిగా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, ఖాళీ బిందాలతో నిరసన తెలిపారు.తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని  9వ వార్డు కాలనీ మహిళలుడిమాండ్ చేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State