తెలంగాణ అథ్లెట్స్‌కు క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్..

Jul 29, 2024 - 19:55
 0  3
తెలంగాణ అథ్లెట్స్‌కు క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్..

హైదరాబాద్ : జులై 29: పారిస్ ఒలింపిక్స్‌ 2014లో భారత్ క్రీడాకారులు పథ కాల సాధనకు సిద్దమై య్యారు. స్టార్ అథ్లెట్స్ కొంత మంది తమ తొలి రౌండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. 

ఇందులో భాగంగా తెలం గాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి వారికి విషెస్ తెలియజేశారు. ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరు స్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ పీవీ సింధు బ్యాడ్మింటన్, లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్ చేసి అభినందన లు తెలిపారు. 

అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ షూటింగ్ కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడ ల్స్ సాధించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333