తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్.

Jun 29, 2024 - 16:43
 0  12
తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్.

జోగులాంబ గద్వాల 29 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

   ఈసందర్భంగా ఆమెకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేశారు.అనంతరం ఆమెకు పట్వారి అరవిందరావు  శేష వస్త్రంతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333