ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి మృతి

Oct 6, 2024 - 21:26
Oct 6, 2024 - 22:18
 0  2
ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి మృతి. ఆత్మకూర్ (ఎస్) ( సూర్యాపేట): ట్రాక్టర్ అదుపుతప్పి మల్టీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నిమ్మికల్ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బోరింగు తండాకు చెందిన గూగుల్ మల్సూర్ (30) పత్తి చేను వేరేందుకు నిమ్మికల్ నుండి కూలీలను తీసుకువచ్చి సాయంత్రం దింపేందుకు ట్రాక్టర్లు కూలీలను ఎక్కిచ్చుకొచ్చాడు తండాకు వెళ్తుండగా నెమ్మిక ల్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్సూర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.