టి పి టి యు మండల కమిటీ ఎన్నిక

Sep 26, 2024 - 22:31
Sep 27, 2024 - 08:02
 0  2

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ టి పి టి యు మండల కమిటీ ఎన్నిక. ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట): తెలంగాణ పోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టి పి టి యు) మండల కమిటీని గురువారం మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులు వై సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శిగా భామరు సర్దార్ సింగ్, మహిళ కార్యదర్శిగా ఎం మాధవి కార్యవర్గ సభ్యులుగా నిమ్మల శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి నాగయ్య వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాచుపల్లి శంకర్రావు గిలకత్తుల కేశయ్య తదితరులు పాల్గొన్నారు.