చింతలకుంట తండాలో పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

Sep 1, 2024 - 21:00
 0  425
చింతలకుంట తండాలో పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలంలో భారీగా కురుస్తున్న వర్షానికి చింతలకుంట తండా గ్రామపంచాయతీలో పాత ఇండ్లలో పైకప్పు నుంచి నీరు కురవడంతో ఇండ్లలో నీరు చేరడం జరిగినది. అందుకు ముందస్తు జాగ్రత్తగా పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 8 కుటుంబాలను ఆవాస ప్రాంతాలకు తరలించడం జరిగినది. ఎంపీడీవో బి లాజర్  ఆధ్వర్యంలో పునరావస ప్రాంతాలకు తరలించిన కుటుంబాలకు పండ్ల పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీ ఓ ఏ భీమ్ సింగ్  మరియు పంచాయతీ కార్యదర్శి గారు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034