గద్వాల జిల్లా కేంద్రంలో మైనార్టీ  బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం  సందర్శించిన చేసిన PDSU నాయకులు

Mar 2, 2024 - 20:01
 0  75
గద్వాల జిల్లా కేంద్రంలో మైనార్టీ  బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం  సందర్శించిన చేసిన PDSU నాయకులు
గద్వాల జిల్లా కేంద్రంలో మైనార్టీ  బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం  సందర్శించిన చేసిన PDSU నాయకులు

జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- 


➖ విద్యార్థులకు పరీక్షకు సమయానికి బస్సు సౌకర్యం లేనందువలన ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది

➖ విద్యార్థులు పూర్తిగా ఆహ్లాదకరమైన   వాతావరణంలో  పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు  ఒక్కొక్క ఆటోలో 30, 40 మంది విద్యార్థులు పరీక్ష  సెంటర్లకు ప్రమాదకర స్థితిలో వెళుతున్న విద్యార్థులు
➖ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ రెసిడెన్షియల్ పైన చిన్నచూపు చూస్తుందని  అన్నారు విద్యార్థులకు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్లో నుంచి ఎగ్జామ్స్ సెంటర్లకు 25000, రూపాయలు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు

➖  విద్యార్థులకు ప్రభుత్వమే ఎగ్జామ్స్ సెంటర్ వరకు ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు
కార్యక్రమములో PDSU రాష్ట్ర నాయకుడు హాలింపాషా, నవీద్, షాహిద్ తదితరులు పాలుగోన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333