గణనాథుని దర్శించుకున్న గద్వాల డీఎస్పీ

Aug 30, 2025 - 18:35
 0  12
గణనాథుని దర్శించుకున్న గద్వాల డీఎస్పీ

 జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మున్సిపాలిటీలోని బీంనగర్ లో అకార్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన మహాగణపతిని శుక్రవారం రాత్రి గద్వాల డీఎస్పీ వై.మొగిలయ్య, సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల ఎస్ఐ కళ్యాణ్ కుమార్ సందర్శించారు. వారు గణనాథుడికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని గద్వాల డీఎస్పీ ఆకాంక్షించారు. నిర్వాహకులు అధికారులను శాలువాలతో సత్కరించారు

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333