కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది వేసుకొని మహిళ మృతి

Jun 6, 2024 - 20:19
 0  10
కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది వేసుకొని మహిళ మృతి

అడ్డగూడూరు 06 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి  గ్రామంలో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది మృతి చెందిన మహిళ కంచనపల్లి గ్రామంలోచోటుచేసుకుంది.బంధువులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారము కంచనపల్లి గ్రామానికి చెందిన చెడే నరేష్ భార్య పూజిత సుమారు వయసు(27) సంవత్సరాలు కుటుంబ కలహాలతో గొడవ పడి మనస్థాపంతో తన ఇంట్లో చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్లుగా  గుర్తించినట్లు తెలిపారు.ఇట్టి విషయంపై తమ బంధువులు ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు ఎస్సై డి.నాగరాజు విచారణ చేసి పోస్టుమార్టం నిమిత్తం రాన్ననపేట ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333