ఎంపీ చామలను సంకపల్లి సుధీర్ రెడ్డి ని కలిసిన తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Jun 10, 2024 - 20:47
 0  94
ఎంపీ చామలను సంకపల్లి సుధీర్ రెడ్డి ని కలిసిన తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

తిరుమలగిరి 11 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైద్రాబాద్ లో సోమ వారం నాడు మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంకేపల్లి కొండల్ రెడ్డి, జిల్లా మైనారిటీ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు మహ్మద్ కలీం తదితరులు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు 

Jeripothula ramkumar Tirumalagiri Mandal Reporter Suryapet District Telangana State