ఉమ్మడి ఇటిక్యాలమండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్

Mar 2, 2024 - 20:08
 0  40
ఉమ్మడి ఇటిక్యాలమండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కాంగ్రెస్  పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన  ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా SA . సంపత్ కుమార్  మాట్లాడుతూ ....  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుంది బీదల పార్టీ బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ ..ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతాయి కష్టపడిన కార్యకర్తలు మరియు వెంట నడిచిన కార్యకర్తలను మర్చిపోను అందరిని నా మనసులో ఉంచుకుంటాను. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో మరి ఎక్కువగా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూర్తిస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మానందరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రవలి రవి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి వేముల శ్యామ్ ఎరవల్లి నీలి శీను మహిళా నాయకురాలు రాధా బజారి తోపాటు   కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333