ఆర్టీసీ డి.ఎం కు ధన్యవాదాలు తెలియజేసిన

Aug 12, 2024 - 18:43
 0  3
ఆర్టీసీ డి.ఎం కు ధన్యవాదాలు తెలియజేసిన

 

★అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఆర్.కిషోర్ గారు. వారితో పాటు ధర్మవరం & వల్లూరు గ్రామాల ప్రజలు  

వనపర్తి నుండి కర్నూల్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్ ధర్మవరం & వల్లూరు స్టేజీల దగ్గర ఆగాలని డిపో మేనేజర్ గారికి ఎమ్మెల్యే గారి చోరువతో కిషోర్ గారి ఆధ్వర్యంలో డీ.ఎం గారి వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసినదే, కావున ఈరోజు బస్సు ప్రారంభించడం జరిగింది.విద్యార్థులకు & ప్రజలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయగా, కనుక మాకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు .వికలాంగుల కోసం బస్సు పాస్ కొరకు డిపో కి 10,000 /- సహాయం గిడ్డ రెడ్డి గారు, ఆర్.కిషోర్ గారు అందించారు. దీనికి ముందు ఉండి పోరాడినందుకు వల్లూరు &ధర్మవరం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. 

❇️ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గిడ్డ రెడ్డి , ధర్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ధర్మవరం మాజీ సర్పంచ్ మధు నాయుడు , గోవింద్ రాజులు,రవి ప్రకాష్ , నాగన్న, గోపాల్ ,విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333