అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

May 8, 2025 - 18:50
 0  5
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మెల్లచేరువు గ్రామంలో ఊర్ల దేవర సందర్భంగా కొంకల గ్రామానికి చెందిన కృష్ణం నాయుడు అనే వ్యక్తి ఆ గ్రామానికి దేవర కోసం కుటుంబ సమేతంగా వచ్చారు..అందరితో కలిసికట్టుగా పండగ జరుపుకున్నాడు...ఈరోజు ఉదయం లేచి చూసేసరికి రైలు కట్టల సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటంతో పలు అనుమానాలు దారి తీస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు.... 
ఇంకా పూర్తి సమాచారం తెలివాల్సి ఉంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333