SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్.
జోగులాంబ గద్వాల 27 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల . జిల్లా కేంద్రంలో రెండవ రైల్వే గేట్ సమీపం బీరెల్లి రోడ్డు దగ్గర SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ను ప్రారంభించారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటేష్, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, టి ఎన్ ఆర్ జగదీష్, జమ్మిచెడు ఆనంద్, గౌడ్, తదితరులు ఉన్నారు.