6 తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు.. బడికి తాళం వేసిన తల్లిద్రండ్రులు

Oct 18, 2024 - 18:46
 0  0
6 తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు.. బడికి తాళం వేసిన తల్లిద్రండ్రులు

వికారాబాద్ - బషీరాబాద్ మండలం పర్వత్ పల్లిలో పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అయితే ఇటీవల ఒక ఉపాధ్యాయుడు బదిలీ కాగా ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయుడు మాత్రమే మిగిలారు. 

దీంతో ఈ ఇద్దరే అన్ని తరగతులకూ ఎలా బోధన చేస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు బడికి తాళం వేసి విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333