108 అంబులెన్స్ లో డెలివరీ తల్లి పిల్ల క్షేమం

Jul 18, 2024 - 20:34
 0  3
108 అంబులెన్స్ లో డెలివరీ తల్లి పిల్ల క్షేమం

అడ్డగూడూరు 18 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానయకుంట గ్రామానికి చెందిన మెరుగు మానస గర్భిణీ స్త్రీ కావడంతో మొదటి కాన్పు కొరకు 108 సంప్రదించగా సూర్యాపేట ఏరియా ఆస్పత్రి కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు రావడంతో 108 సిబ్బంది సహాయంతో పండంటి పాపకు జన్మనిచ్చింది.తల్లి పిల్ల క్షేమం తదుపరి చికిత్స కొరకు సూర్యాపేటలోని చేర్పించిన 108 సిబ్బంది పైలట్ సోమేశ్వర్ ఈఎంటి రంజిత్ అంబులెన్స్ లో డెలివరీ చేయడం వల్ల తల్లిదండ్రులు, బంధువులు, సిబ్బందిని అభినందించారు. పేద ప్రజలకు 108 సహాయం ఎంతో మెరుగుపడుతుందని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333