శివస్వాములకి అన్నదాన కార్యక్రమం...

Feb 23, 2024 - 20:55
 0  14
శివస్వాములకి అన్నదాన కార్యక్రమం...

జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు కిష్టాచార్యులు అధ్వర్యంలో శివ దీక్ష వహించి శివ స్వాములకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... అంతకుముందు ఆలయంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేకపూజలు చేసారు...
   ఈ కార్యక్రమంలో బోయ మల్లన్న (గురుశివ),దర్శల్లి,ధరూర్ రవి, సీతారాములు,చిన్న కిష్టన్న, బక్రరవి,మెడికల్ రవి,గోపిరెడ్డి, గవ్వల సీతారాములు, ఎరుకలి సవారన్న తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333