మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసిన చిట్టిదేవేందర్ రెడ్డి

Apr 25, 2024 - 19:39
 0  7
మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసిన చిట్టిదేవేందర్ రెడ్డి

తెలంగాణవార్త కొండపాక:- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీప దాస్ లను డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని వారి నివాసాలలో కలిసి శాలువాతో సత్కరించారు. డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఇటీవలనే బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాడు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ డైరెక్టర్ సురేందర్ రావు, కొండపాక మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333