బి ఎల్ ఓ యాప్ పై అవగాహన
జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎంపీడీవో రమాదేవి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో శనివారము ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, బి ఎల్ వో ల తో సమావేశం అయ్యారు.ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ బిఎల్ఓ యాప్ వినియోగంపై బిఎల్వోలు, బిఎల్ఎ లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి ఎంపీ ఓ సునీల్ వివిధ గ్రామాలపంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాలబిఎల్వోలు, వివిధ గ్రామాల బిఎల్ఎ లు, పాల్గొన్నారు.