బాలికలకు ఒక్క బాత్ రూమ్ లేని రాజోలి ZPHS హైస్కూల్

జోగులాంబ గద్వాల 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- రాజోలిమండలం రాజోలి గ్రామంలోని
మధ్యాహ్న భోజనంను సరిగా వండి పెట్టడం లేదని, ఓన్లీ సాంబార్ తో సరిపెడుతున్నారని విద్యార్థులు ఎవరికి చెప్పలేక తీవ్రమైన ఆవేదన చెందుతున్నామని తెలిపారు.. అయినా అధికారులు వాళ్ళని కంటిన్యూగా కొనసాగించడం దురదృష్టకరం.ఓన్లీ గుడ్డు మాత్రమే ఇస్తున్నారంట అరటిపండు ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.స్కూల్ ఆవరణలో బీర్ సీసలు ఉన్నాయి.విద్యాలయాలు మందు త్రాగడానికి నిలయాలుగా మారడం అత్యంత దురదృష్టకరం 512 మంది విద్యార్థులకు నీళ్లు త్రాగడానికి రెండే కొల్లాయిలు ఉండడం అత్యంత దయనీయమైన స్థితి.ఇంత జరుగుతున్న పట్టించుకోని అధికారులు.మన ఊరు-మనబడి కింద సాంక్షన్ అయిన కూడా పనులు చేయించని అధికారులు.దాదాపు 40 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయింది.విజిట్ బై బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య