బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలి  

Sep 4, 2024 - 19:40
 0  3
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలి  

గద్వాల్:-బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ   బుధవారం అల్లంపూరు తాలూకా వడ్డేపల్లి మున్సిపాలిటీ లోని శాంతినగర్ పట్టణంలో ఐలమ్మ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు హిందూ సంఘాల నాయకులు విద్యార్థులతో భారీ ర్యాలీగా విజయవంతం బందు నిర్వహించారు. బంధు సందర్భంగా పట్టణంలోని వ్యాపార. వాణిజ్య .సంస్థలు. మూతపడ్డాయి. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ .బంగ్లాదేశ్లో మైనారిటీలు అయినా హిందూవులపై మత మౌౌడ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య చేయడం దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచి వేయాలన్నారు. అమాయక హిందువులపై దాడులు చేయడానికి తీవ్రంగా ఖండించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333