పోషణ పక్షంలో గర్భిణీలకు అవగాహన

Apr 18, 2025 - 04:12
 0  143
పోషణ పక్షంలో గర్భిణీలకు అవగాహన

తిరుమలగిరి 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి మండలంలోని నెల్లిబండ తండా అంగన్వాడి సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి గర్భవతులు బాలింతలకు వివరించారు. పిల్లలకి హైపటైటిస్ టెస్ట్ చేసి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు టీచర్లు  అనిత కుమారి, శ్రీనివాస్ అంగన్వాడీ టీచరు పద్మ అంగన్వాడి హెల్పర్ హంస గర్భవతులు ,బాలింతలు, పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034