పప్పులో ప్రత్యక్షమైన జెర్రి

Sep 25, 2024 - 15:30
 0  8

హైదరాబాద్ - అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్లో.. ఓ కస్టమర్ పప్పు కర్రీ ఆర్డర్ చేయగా అందులో జెర్రి కనిపించింది.

దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333