టిక్కెట్ లేకుండా రైళ్లలోని జనరల్ కోచ్ లో ప్రయాణిస్తే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా

Sep 23, 2024 - 18:41
 0  0
టిక్కెట్ లేకుండా రైళ్లలోని జనరల్ కోచ్ లో ప్రయాణిస్తే ఎంత జరిమానా విధిస్తారో తెలుసా

టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి మీద ఫోకస్ పెట్టిన రైల్వే శాఖ

టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిలో ఎక్కువ పోలీసులే కావడం గమనార్హం

వారిపై ప్రత్యేక దృష్టి, వారికోసం రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించిన రైల్వే శాఖ

ఇందుకోసం వచ్చేనెల 1నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించనున్న రైల్వే శాఖ

ఎవరైనా టికెట్ తీసుకోకుండా రైళ్ల జనరల్ కోచ్ లలో ప్రయాణిస్తూ పట్టుబడితే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రూ.250 జరిమానా విధిస్తారు. అంతే కాకుండా, వారు ప్రయాణించిన దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 

డబ్బు కట్టకపోతే రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి అప్పగిస్తారు. మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేసే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333