గొలుసుల వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్" గాదరి కిషోర్

Mar 13, 2024 - 20:17
Mar 13, 2024 - 20:20
 0  96
గొలుసుల వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్" గాదరి కిషోర్

అడ్డగూడూరు 13 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కొండంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు గొలుసుల వెంకన్న ఇటీవల ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధర్మవేoధర్ రెడ్ది, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు మేఘ రెడ్ది, మహేంద్రనాథ్, మాజీ ఎంపిటిసీ కన్నెబోయిన ఎలేందర్, కొండంపేట మాజీ సర్పంచ్ ఇటికాల కుమార్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గొలుసుల శ్రీను, బిఆర్ఎస్ నాయకులు ఉప్పలయ్య, యాదయ్య, జనార్దన్ రెడ్డి, కన్నీబోయిన మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333