గద్వాల ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ గా సునీత

Mar 27, 2025 - 01:29
Mar 27, 2025 - 01:29
 0  12
గద్వాల ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ గా సునీత

జోగులాంబ గద్వాల 26 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల ఆర్టీసీ డిపోకు నూతనంగా డియంగా వచ్చినటువంటి సునీత ని కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే ఇవ్వడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సిఐ జోగమ్మ మరియు కార్మికులు భాస్కర్, వెంకటయ్య, రామ్నాథ్, ప్రభాకర్, దేవన్న తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State