ఎల్లుండే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Feb 26, 2024 - 21:01
 0  5
ఎల్లుండే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్:తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి.రాష్ట్రంలో సుమారు 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అధికారులు 1,521 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగు తాయి. మార్చి 19తో పరీక్షలు ముగియను న్నాయి.

https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333