అనుమాన స్పందనంగా వ్యక్తి మృతి .

Aug 7, 2024 - 19:39
 0  6
అనుమాన స్పందనంగా వ్యక్తి మృతి .

జోగులాంబగద్వాల 7ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం బీచుపల్లి కృష్ణ నది సమీపమున అనుమానస్పదంగా వ్యక్తి మృతి,స్థానికులు ఇచ్చిన సమాచారం మేరక గ్రామపంచాయతీ అధికారులు స్థానిక ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ కి సమాచారం తెలుపడంతో హెడ్ కానిస్టేబుల్ జ్యోతి ప్రకాష్ ,రాజు కానిస్టేబుల్ వరదరాజు,గ్రామపంచాయతీ సిబ్బంది అక్కడికి వచ్చి మృతుని యొక్క ఆధారాలు గుర్తించగా జడ్చర్ల వాసి జగన్మోహన్ వయసు అందాజా 52.వైశ్య కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుడు క్రిమిసం వరకు మందు సేవించి మృతి చెందినట్లుగా అనుమానాస్పదంగా వ్యక్తపరిచారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానిక ఇటిక్యాల ఎస్ఐ ప్రాథమిక విచారణ చేయడం జరుగుతుంది వ్యక్తి మృతికి కారణాలు తెలియాల్సివుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333