హైదరాబాదు కు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Aug 13, 2024 - 21:08
Aug 13, 2024 - 21:24
 0  187
హైదరాబాదు  కు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

తిరుమలగిరి 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధకుడు మూడు దశాబ్దాల అలుపెరుగని సామాజిక ఉద్యమాల సూర్యుడు. వర్గీకరణ సాధించుకుని హైదరాబాద్ గడ్డమీద అడుగు పెడుతున్న మందకృష్ణ మాదిగా స్వాగతం పలకడానిక మంగళ వారం నాడు స్థానిక తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం 

   హైదరాబాదులో జరిగే ఎమ్మార్పీఎస్ విజయోత్సరాలకి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో.  ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్    కందుకూరి సోమన్న మాదిగ.  ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి   కందుకూరీ శ్రీను మాదిగ.  ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు  పోతరాజు సురేష్ మాదిగ. కందుకూరి శ్రీనివాస్   గోపాల్ దాస్ రమేష్  చంద్రం కందుకూరి మహేష్.కందుకూరి సోమేశ్ మహేష్ మహేష్ జేరిపోతుల కొండయ్య. కందుకూరి కోల రవి కొంగరి సోమల్లు కారుపాటి నాగార్జున్ పేరాల జగన్ కందుకూరి యాదగిరి కందుకూరి యాదగిరి కపిల్. సింగర్ శ్రీను కోక వినయ్ బోడ సాయి పోతరాజు సైదులు వేముల సతీష్ కందుకూరి ఎల్లమ్మ పత్తేపురపు సుమలత.   ఇటకాల భాగ్యమ్మ కందుకూరి కవిత కందుకూరి రేణుక కందుకూరి రజిత కందుకూరి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034