సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెన్షన్ దారుల మహా గర్జన

గుండాల 27 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:–
సెప్టెంబర్ 9 హైదరాబాద్ లో జరగబోయే పెన్షన్ ద్వారా మహాగర్జనకు పెద్ద ఎత్తున తెరలి రావాలని వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు వయోవృద్ధులు వితంతువులు మరియు చేనేత బీడీ పెన్షన్ దారులందరికి పెన్షన్ పెంచాలని డిమాండు చేస్తూ సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే పెన్షన్ దారుల మహా గర్జనకు ప్రతి గ్రామం నుండి రావాలని జిల్లా వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ పిలుపు నిచ్చారు.