వసంత పంచమి సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న

జిల్లా చైర్మన్ సరిత.

Feb 14, 2024 - 20:16
Feb 14, 2024 - 21:37
 0  14

జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్.  ఈరోజు వసంత పంచమి సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి  వార్లను దర్శించుకున్న వారికి పూర్ణకుంభంతో పూజారులు,,దేవాలయ చైర్మన్, ఈఓ,ఘనంగా స్వాగతం పలికారు. 

 జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్  సరిత.  వారి వెంట దేవాలయ చైర్మన్ మద్దిలేటి,  ఈవో పురేందర్ అలంపూర్ మాజీ సర్పంచ్ జయరాముడు, గట్టు సత్యనారాయణ, అడ్వకేట్ మధుసూదన్ బాబు గారు పెద్దోడి  రామకృష్ణ, కొండపల్లి ఈశ్వర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333