శ్రీతిమ్మప్ప స్వామిని దర్శించుకున్న  ఎంపీడీవో .

Feb 14, 2024 - 20:18
Feb 14, 2024 - 21:37
 0  7
శ్రీతిమ్మప్ప స్వామిని దర్శించుకున్న  ఎంపీడీవో .

జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  మల్దకల్. ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మల్దకల్ మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన హరికృష్ణ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పనికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న కృష్ణయ్య బదిలీ కావడంతో ఆయన స్థానంలో నల్గొండ నుండి వచ్చిన ఎంపీడీవో హరికృష్ణ కు అర్చకులు మధుసూదనాచారి స్వామి వారి శేష వస్త్రం చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333