వత్సవాయి పాడైపోయిన బ్రిడ్జి వద్ద మరమ్మతులు పనులు నత్త నడక""ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : వత్సవాయి‼️పాడై పోయిన బ్రిడ్జి వద్ద మరమ్మత్తు పనులు నత్త నడకనా‼️
గత కొద్దినెలల క్రితం వరదలు ఉదృతంగా వచ్చి లింగాల గ్రామం మున్నేరు బ్రిడ్జి పూర్తిగా పాడై పోయిన పరిస్తితిఆంధ్ర_తెలంగాణ రాష్ట్ర ముఖ్య వారది "లింగాల మున్నేరు బ్రిడ్జి"
నిత్యం వందలాది లారీలు, కార్ల.
వేల సంఖ్యలో ఆటోలు, బైకులు ప్రయాణం
ఈ మున్నేరు మీదుగా వేలమంది వివిధ రకాలుగా ప్రయాణం
ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కలిపే ముఖ్యమైన "రహదారి"
ప్రస్తుతం జగ్గయ్యపేట_బోనకల్ మధ్య దారిమళ్లింపు (వయా) పెనుగంచిప్రోలు వైపు ప్రయాణం చాలా కష్టతరం, ఇబ్బందికరంగా ఉంటుంది
ఈ రహదారి (లింగాల బ్రిడ్జి) పై మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తిచేసి సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకురావలసినదిగా వాహన దారులు, ప్రజలు కోరుకుంటున్నారు.