ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

Nov 18, 2025 - 19:40
 0  2
ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల 18.11.2025 న నిషా ముక్త్ భారత్ అభియాన్... కార్యక్రమం, లో భాగంగా పోస్టర్స్ రిలీజ్ చేసిన , ఇంచార్జ్.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి, డాక్టర్. జె.సంధ్యా కిరణ్ మై మరియు, ప్రోగ్రాం ఆఫీసర్లు , ఈ సందర్భంగా DMHO  మాదకద్రవ్యాల  నిరోధం  గురించి వైద్య సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.. తదనంతరం  మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి Dmho కార్యాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్  డాక్టర్ జి. రాజు, డాక్టర్  ప్రసూన  రాణి, మరియు కార్యాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333