మానవత్వం చాటుకున్న గంట లక్ష్మణ్
తిరుమలగిరి 12 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు అంబేద్కర్ నగర్ బోర్డు దగ్గరలో మెయిన్ బజార్ వద్ద రోడ్డు మొత్తం చెక్కుచెదురు కావడం వల్ల మోటార్ వెహికల్స్ మరియు ప్రజలు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండడం చూసిన గంట లక్ష్మణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు వెంటనే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండటం చూసిన అతను పది ట్రిప్పుల మొరం పూపించి జెసిపి సహాయంతో చదును చేయించాడు ఇక్కడిి కాలనీవాసులు వారిని అభినందించారు