మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి రోడ్డు రాస్తా చేస్తున్న వైద్య సిబ్బంది

Aug 17, 2024 - 22:34
 0  61
మహిళలపై  జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి రోడ్డు రాస్తా చేస్తున్న వైద్య సిబ్బంది

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి రోడ్డు రాస్తా చేస్తున్న వైద్య సిబ్బంది తెలంగాణ వార్త  పెన్ పహాడ్ మండల ఆగస్టు 17 కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది రోడ్డు రాస్తా నిర్వహించారు డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ అత్యాచారానికి గురై మరణించిన జూనియర్ డాక్టర్ కు న్యాయం జరగాలని కోరారు స్త్రీలు పనిచేస్తున్న చోట రక్షణ కల్పించాలి మహిళలపపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి చిన్నపిల్లలు సైతం అత్యాచారానికి గురవుతున్నారు కావున మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం శిక్షలు జరపాలని ఉన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ ,ఫార్మసిస్ట్ అనిల్, సూపర్వైజర్ సైదులు, జానకమ్మ ,మల్టీ హెల్త్ స్టాప్ అనూష ,ప్రియాంక ,శశిరేఖ ఏఎన్ఎంలు ఇందిరా, దుర్గాభవాని ,దుర్గమ్మ వీరమ్మ, నాగలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State