మల్దకల్ బస్టాండ్ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థిత

Sep 14, 2024 - 20:25
 0  74

జోగులాంబ గద్వాల 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మద్దెల బండ గ్రామంలో బోయ నర్సింహులు మృతి హత్యగా భావించి మృతునికి మద్దతుగా బంధువులు రోడ్డుపై రాస్తారోకో నర్సింహులు ను చంపిన నిందితులను అరెస్ట్ చేయాలని మృతదేహంతో రోడ్డుపై భారీ నిరసన కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యాయం చేసేదాక రోడ్డుపై మృతదేహాన్ని తరలించేదే లేదంటూ - బంధువుల డిమాండ్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు కొంతమంది  ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333