బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.
బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంతగూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పారు. ఒకవైపు CM రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి హాజరుకాగా.. అదే సమయంలో కృష్ణమోహన్ BRSలోకి వెళ్లడం గమనార్హం....