ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యను నిర్మూలించుకోవాలి

Mar 3, 2025 - 19:45
Mar 4, 2025 - 00:58
 0  1
ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యను నిర్మూలించుకోవాలి

సూర్యాపేట, 3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-

ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యను గుర్తించి వైద్య పరీక్షల తో సమస్యను నిర్మూలించుకోవాలని ఆడియాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మాట్లాడారు పిల్లల్లో వినికిడి సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని వాటిని మొదటి దశలోనే గుర్తించేలా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి సమస్యను పరిష్కరించేందుకు రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేట్ హాస్పిటలకు దీటుగా మా వద్ద తక్కువ ఖర్చులో వినికిడి పరీక్షలు నిర్వహించి చెవి మిషన్లు స్పీచ్ థెరపీ *న్యూ …

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333