ప్రధమ మహాసభకు బయలుదేరి నాగారం జర్నలిస్టులు

Aug 21, 2024 - 19:32
Aug 22, 2024 - 09:27
 0  53
ప్రధమ మహాసభకు బయలుదేరి నాగారం జర్నలిస్టులు

నాగారం ఆగస్టు 21 తెలంగాణ వార్త:- హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగే టి ఎం జె ఎఫ్ ప్రధమ మహాసభ కు నాగారం మండల పరిధిలోని జర్నలిస్టులు బుదవారం తరలివెళ్లారు. ఈ  సందర్భంగా టీఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు డి. వీర లక్ష్మణ రాజు మాట్లాడుతూ మాదిగ జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎంజేఎఫ్ మండల నాయకులు దేవరకొండ నవీన్, తడక మల్ల నాగమల్లు ,సుంకరి లింగయ్య , తదితరులు పాల్గొన్నారు.