పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంబంధించిన శిక్షణ కార్యక్రమం 

Jun 10, 2025 - 20:17
 0  8
పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంబంధించిన శిక్షణ కార్యక్రమం 

జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల. పోషక విలువలతో కూడిన శుభ్రమైన ఆహారం తయారీ " అనే అంశంపై ఎర్రవల్లి మండలంలోని మండల విద్యాశాఖ కార్యాలయం నందు అన్ని రకాలైన (PS, UPS & HS) పాఠశాల HMs మరియు ఆయా పాఠశాలల CCH లతో మండల విద్యాశాఖ అధికారి అమీర్ పాషా మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో అవగాహనా సమావేశం జరిగింది. 


   ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ వంట వండే ప్రదేశం శుభ్రంగా ఉండాలని, తాజా కూరగాయలు వంటకు వాడాలని,  Menu ప్రకారం భోజనం చేయాలని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333