పలు శుభకార్యాలు మరియు వివాహ వేడుకలకు హాజరైన :-

Aug 23, 2024 - 17:14
Aug 23, 2024 - 17:18
 0  1
పలు శుభకార్యాలు మరియు వివాహ వేడుకలకు హాజరైన :-

 జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు గారు 

 ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గద్వాల పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు, మరియు అయిజ పట్టణంలోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన అడ్వకేట్ వేమారెడ్డి గారి కుమారుడు సాయి తేజ రెడ్డి వెడ్స్ మన్విశ్రీ ల వివాహ వేడుకకు  హాజరై,నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు....

అదేవిధంగా,గద్వాల్ పట్టణంలోని హమాలి కాలనీ లో నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు...

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ చైర్మన్ పటేల్ విష్ణు వర్ధన్ రెడ్డి,కౌన్సిలర్ కోటేష్,అడ్వకేట్ వెంకటేష్,తిరుమలేష్,తుమ్మలపల్లి మద్దిలేటి,గోపి,గంగాధర్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333