నీటిని వదలకుండా అడ్డుకునేది స్థానిక BRS ఎమ్మెల్యే మరియు ఏం ఎల్ సి 

Aug 6, 2024 - 17:26
Aug 6, 2024 - 19:00
 0  15

.వాళ్ళే అడ్డుకోవడం వాళ్ళే మళ్ళీ నాటకాలు ఆడి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం BRS నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.


రైతుల కోసం ఉదయం నుంచి లిఫ్ట్ వద్ద బైఠాయించి సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన   మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ . ....

జోగులాంబ గద్వాల ఆరు ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- 15 ఏళ్లుగా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను అంటూ సంపత్ కుమార్  రాజకీయాలు ముఖ్యం కాదు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333